కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్పై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్లో మార్పులు చేసే ఉద్దేశం లేదని అన్నారు. లోక్సభలో సౌగతా రాయ్, గణపతి రాజ్కుమార్లు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కు సంబంధించి ఏవైనా మార్పులు చేస్తున్నారా?.. ఉద్యోగుల రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఏదైనా పాలసీ ఉందా? అని వారు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్పై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్లో మార్పులు చేసే ఉద్దేశం లేదని అన్నారు. లోక్సభలో సౌగతా రాయ్, గణపతి రాజ్కుమార్లు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కు సంబంధించి ఏవైనా మార్పులు చేస్తున్నారా?.. ఉద్యోగుల రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఏదైనా పాలసీ ఉందా? అని వారు ప్రశ్నించారు.